Breaking News

RS PRAVEENKUMAR

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

సారథి, రామడుగు: 26 ఏళ్లపాటు సేవలు అందించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న మాజీ ఐపీఎస్​ అధికారి డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​కు ఘనస్వాగతం పలుకుతున్నట్లు స్వేరోస్ ఇంటర్​నేషనల్​ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి పేర్కొన్నారు. 9ఏళ్ల పాటు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాధికారం అందరి హక్కు అని, సాధించుకునేందుకు ముందుకు సాగుతామన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ఆర్థిక విప్లవం సృష్టించి ప్రపంచంలో మన […]

Read More
గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్​ఫలితాలు విడుదల

గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్ ​ఫలితాలు విడుదల

సారథి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఫలితాలను గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్‌ఎస్ ​ప్రవీణ్​కుమార్​ శనివారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్షను ఈనెల 11వ తేదీన నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in అలాగే www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. సంబంధిత […]

Read More
జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

సారథి, బిజినేపల్లి: జేఎస్​డబ్ల్యూ పెయింట్స్ ​సంస్థ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల స్కూలు విద్యార్థి బి.శివకుమార్ ​ఉత్తమ ప్రతిభ చాటాడు. గురువారం స్కూలు ఆర్ట్​ టీచర్​ భాగ్యమ్మ, ప్రిన్సిపల్​తో కలిసి గురుకుల విద్యాలయాల సంస్థ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి బి.శివకుమార్​ను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహించిన తీరును అభినందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను […]

Read More
18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్​టెస్ట్​

18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్ ​టెస్ట్​

సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్‌ సర్వీస్ నుంచి గాని డౌన్​లోడ్​చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల […]

Read More
జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

సారథి, వాజేడు: స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే స్వేరోస్​ జ్ఞానగర్జన కార్యక్రమం పోస్టర్లను పెనుగోలు కాలనీ అంగన్​వాడీ కేంద్రంలో టీచర్ పాయం నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేజీబీవీ, మినీ గురుకులం స్కూళ్లలో సిబ్బందితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వాజేడు సర్పంచ్, జడ్పీటీసీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది చేతులమీదుగా పోస్టర్లను విడుదల చేశారు. జ్ఞానగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్​ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ములుగు […]

Read More
గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్​3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్​నంబర్, ఆధార్​నంబర్​ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్​ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్​ ఇస్తారు. మరిన్నివివరాలకు […]

Read More
28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ

28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ

సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ ​చేయాలని స్వేరోస్ ఇంటర్​నేషనల్ నెట్​వర్క్ ​సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, […]

Read More
‘జ్ఞానయుద్ధ భేరి సభ’కు తరలిరండి

‘జ్ఞానయుద్ధ భేరి సభ’కు తరలిరండి

సారథి న్యూస్, కొల్లాపూర్: మార్చి 28న నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించ తలపెట్టిన స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్​ ఇంటర్​నేషనల్​ నెట్​వర్క్ ​సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం పెంట్లవెల్లి మండలం తహసీల్దార్ కిష్టానాయక్, జడ్పీటీసీ చిట్టెమ్మ చేతుల మీదుగా పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. స్వేరోస్ జ్ఞానయుద్ధభేరి సభ ఉద్దేశం, తమ ఆశయాలు, సిద్ధాంతాలను వివరించారు. సభకు ముఖ్యఅతిథిగా గురుకులాల కార్యదర్శి, రాష్ట్ర అడిషనల్ […]

Read More