Breaking News

REDCROSS

రాజశేఖర్​రెడ్డికి డాక్టరేట్​

సారథి న్యూస్, రామాయంపేట: మూడు దశాబ్ధాలుగా లయన్స్​ క్లబ్​, రెడ్​ క్రాస్​, మానవతా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామాయంపేటకు చెందిన ఏలేటి రాజశేఖర్​రెడ్డికి న్యాయ శాస్త్రం లో డాక్టరేట్​ లభించింది. సామాజిక శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడైన ఆయన హైదరాబాద్​లోని కేవీ రంగారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్​ డాక్టర్​ జైపాల్​రెడ్డి, రాజస్థాన్​లోని జగదీశ్​ ప్రసాద్​ జబర్​ మెన్​ టెబ్రివాల యూనివర్సిటీ (జేజేటీయూ) అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ విజయమాల పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్​ ఎన్విరాన్​మెంటల్​ లాస్​ […]

Read More