Breaking News

RAMAPPALAKE

ములుగు.. జలసంద్రం

ములుగు.. జలసంద్రం

మేడివాగులో ఇద్దరు మత్స్యకారుల గల్లంతు హైవేపైకి చేరిన రామప్ప సరస్సు నీరు సారథి న్యూస్​, ములుగు: ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో జిల్లా జలసంద్రంగా మారింది. జిల్లాలోని జంగాలపల్లి గ్రామం వద్ద హైవేపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ములుగులోనే నిలిపివేస్తున్నారు.ఇద్దరు గల్లంతుజంగాలపల్లి వద్ద నేషనల్​ […]

Read More