Breaking News

PRIVATESCHOOL

ప్రైవేట్‌ స్కూలు టీచర్లను ఆదుకోవాలి

ప్రైవేట్‌ స్కూలు టీచర్లను ఆదుకోవాలి

సారథి న్యూస్​, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఎందరో చిరుద్యోగులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి డిమాండ్​ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదులక్షల మందికి పైగా ప్రైవేట్‌ స్కూలు, కాలేజీ టీచర్లు, సిబ్బంది ఉన్నారని, వారంతా ఐదునెలలుగా ఉపాధి లేక వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడం, వ్యవసాయ కూలీగా మారుతున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను […]

Read More