Breaking News

PRESIDENT ROLE

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ ​చేశారు. ఉత్తరప్రదేశ్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ను బర్తరఫ్​చేయాలని డిమాండ్ ​చేశారు. హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్ ​విగ్రహం వద్ద […]

Read More