Breaking News

PONNAM PRABHAKAR

సమరయోధుడు కొండ చిన్నమల్లయ్య ఇకలేరు

సమరయోధులు కొండ చిన్నమల్లయ్య ఇకలేరు

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సమరయోధులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం ఉపాధ్యక్షుడు కొండ చిన్న మల్లయ్య శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మల్లయ్య మృతిపట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి […]

Read More
రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం

రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం

సారథి న్యూస్, హుస్నాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తమపంట పొలాల్లో పాలేర్లుగా మారే అవకాశం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్​లో భారీర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఐకేపీ కొనుగోలు సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ద్వారా […]

Read More
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ​ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ ​నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]

Read More

ఏళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్టు పనులేవి?

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదని, సీఎం కేసీఆర్ ది నోరా మోరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]

Read More