Breaking News

PMO

కేంద్ర సర్వీసుల్లోకి యువ ఐఏఎస్​ ఆమ్రపాలి

కేంద్ర సర్వీసుల్లోకి యువ ఐఏఎస్​ ఆమ్రపాలి

న్యూఢిల్లీ: యువ ఐఏఎస్‌ ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్​ కేడర్​ నుంచి2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ […]

Read More

భారీగా పెరిగిన సైబర్‌‌ ఎటాక్స్‌

న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్‌‌ ఎటాక్స్‌ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయితే చైనా –ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ‘పిషింగ్‌, రాన్సమ్‌వేర్‌‌ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివన నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. టెన్షన్‌ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు’ అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్‌ కంప్యూటర్స్‌లో కూడా అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ […]

Read More