Breaking News

PANGANG

యూకేపై చైనా సీరియస్‌

యూకేపై చైనా సీరియస్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్‌ వారిపై సీరియస్‌ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్‌ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్​ అయింది. పాంగాంగ్‌, గోగ్రా పోస్ట్‌ నుంచి […]

Read More