Breaking News

PACS

రైతులకు చేదోడువాదోడుగా సొసైటీలు

రైతులకు చేదోడు వాదోడుగా సొసైటీలు

సారథి న్యూస్, రామయంపేట: రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేస్తూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు పీఏసీఎస్​సొసైటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ ​జిల్లా నిజాంపేటలో సహకార సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించారు. గతంలో సొసైటీల పనితీరు ఎవరికి తెలిసేది కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వాటికి ఒక రూపు వచ్చిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అలాట్ చేశామని, […]

Read More
వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూల్ గ్రామంలో నాగర్ కర్నూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పీఏసీఎస్ అధికారులను ఆదేశించారు. రైతులు సామాజిక […]

Read More