Breaking News

OLD STATUE

కరీంనగర్​ జిల్లాలో ఓ రైతు పొలంలో బయటపడ్డ వర్ధమాన మహావీరుడి విగ్రహం

రైతు పొలంలో పురాతన విగ్రహం

సారథి న్యూస్, గంగాధర: ఓ రైతుకు చెందిన పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడిదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం, కోట్ల నర్సింహానిపల్లి గ్రామంలోని ఒగ్గు అంజయ్య అనే రైతు పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. గతంలోనూ ఈ గ్రామంలో బుద్ధవిగ్రహం బయటపడింది. కాగా విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సందర్శించారు.

Read More