Breaking News

NSO REPORT

బ‌డికి కాలిన‌డ‌క‌న

బ‌డికి కాలిన‌డ‌క‌న..

నడిచే వెళ్తున్న 60 శాతం విద్యార్థులు బాలిక‌లు మ‌రో రెండు శాతం అధికం ప్రజారవాణాలో వెళ్లేది 12 శాత‌మే న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గ‌డుస్తున్నా.. బ‌డికి వెళ్లే విద్యార్థులకు బాధ‌లు తప్పడం లేదు. ఇప్పటికీ దేశంలో 60శాతానికి పైగా పిల్లలు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. ప్రజార‌వాణా స‌రిగా లేక.. గిరిజన గూడేలు వంటి చోట అస‌లు ర‌వాణా స‌దుపాయాలే లేక‌పోవ‌డంతో భ‌విష్యత్​భార‌త‌మంతా బ్యాగుల భారం మోస్తూ కాలిన‌డ‌క‌నే స్కూళ్లకు […]

Read More