Breaking News

NIPER

నైపర్‌ జేఈఈ వాయిదా

సారథిన్యూస్​, హైదరాబాద్​: దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌ సహా ఏడు చోట్ల ఈనెల 25న నిర్వహించాల్సిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ (నైపర్​) జేఈఈని వాయిదా వేశారు. ఈ పరీక్షను సెప్టెంబర్​ 28న నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిశోధన సంస్థలు ఫార్మసీ విద్యలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి.

Read More