Breaking News

NH44

హైవే పనులు పూర్తిచేయాలి

హైవే పనులు పూర్తిచేయాలి

సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నేషనల్ హైవేల వెంట మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎన్ హెచ్ -9, ఎన్ హెచ్- 44 రూట్లలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మల్కాపూర్ బ్రిడ్జి వద్ద సైడ్ డ్రెయిన్లు పూర్తిచేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి‌ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ […]

Read More