Breaking News

NEW GAME

ప్రియాంక ఎంట్రీతో మారిన సీన్​

జైపూర్​/ ఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎంట్రీతో రాజస్థాన్​లో సీన్​ మారినట్టు సమాచారం. ఆ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్ తిరుగుబాటు చేసి,​ తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంతో రాజస్థాన్​లో ఆసక్తికర పరిణామాలు చోటచేసుకున్నాయి. కాగా సచిన్​ పైలట్​ బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపించాయి. కాగా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేకవడంతో సచిన్​ పైలట్​ ప్రాంతీయపార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓ దశలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]

Read More