Breaking News

NARENDRA MODI

సీఎం కేసీఆర్ హస్తినబాట

సీఎం కేసీఆర్ హస్తినబాట

 ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్‌  ప్రధాని మోడీని కలిసే అవకాశం సామాజిక సారథి, హైదరాబాద్‌ ప్రతినిధి: సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్, సీఎం సోమేశ్​కుమార్ ​ఉన్నారు. మూడు నాలుగు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. వరి ధాన్యం ఎంత మేరకు కొంటారో వార్షిక లక్ష్యం చెబితేనే రాష్ట్ర రైతాంగానికి మార్గనిర్దేశం చేసేందుకు […]

Read More

మోదీపాలన.. జనరంజకం

సారథిన్యూస్​, రంగారెడ్డి: కేంద్రంలో నరేంద్రమోదీ పాలన జనరంజకంగా కొనసాగుతున్నదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ పాలనను ప్రపంచవ్యాప్తంగా నేతలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, బోసు పల్లి ప్రతాప్, తుల నరసింహ గౌడ్, బచ్చిగళ్ళ రమేశ్​, నోముల కార్తీక్, మల్లెల ప్రేమ్ సాయి, నల్లవెల్లి నిరంజన్ రెడ్డి, విశాల్ గౌడ్, […]

Read More