Breaking News

mptcs forum

నిధులు కేటాయించాలని ఎంపీటీసీల నిరసన

పల్లెప్రగతిలో నిధులు కేటాయించండి

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో తమకు నిధులు కేటాయించాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఎంపీటీసీ సభ్యులు నిరసన చేపట్టారు. గెలిచి రెండేళ్లు గడిచినా కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ల మాదిరిగానే ఎంపీటీసీలు కూడా ప్రత్యేక్షంగా ప్రజల చేత ఎన్నుకున్నారని గుర్తుచేశారు. వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో […]

Read More