Breaking News

MAIZE

ఫర్టిలైజర్​ దుకాణంలో తనిఖీ చేస్తున్న వ్యవసాయాధికారులు

పత్తి పంటకు ప్రాధాన్యం

సారథిన్యూస్​, రామాయంపేట: నియంత్రిత పంటసాగులో భాగంగా ఈ ఏడాది పత్తిపంటకు అధికప్రాధాన్యమిస్తున్నామని మెదక్​ జిల్లా వ్యవసాయ​ అధికారి పరుశురాం నాయక్​ పేర్కొన్నారు. గత ఏడాది మొక్కజొన్న సాగుచేసిన పొలాల్లో ఈ ఏడాది పత్తి పంట వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన నిజాంపేట మండలకేంద్రంలో పలు విత్తన, ఫెర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయాధికారి సతీశ్​తోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా పత్తిని వేసుకోవాలని సూచించారు. మరో రెండ్రోజుల్లో నిజాంపేట ఆగ్రోస్ […]

Read More