Breaking News

LOTUSPAND

షర్మిల చెంతకు ఇందిరాశోభన్

షర్మిల చెంతకు ఇందిరాశోభన్

హైదరాబాద్: కాంగ్రెస్​ పార్టీ సీనియర్ ​నాయకురాలు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్​ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్​ షర్మిల వెంట నడవనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ​పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆమె లోటస్​పాండ్​లో వైఎస్​ షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ తనకు సముచితస్థానం కల్పించలేదన్నారు. రాజన్న రాజ్యం కోసం తాను షర్మిల వెంట నడవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, పార్టీలో […]

Read More