Breaking News

LORRYACCIDENT

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

లారీ ఢీకొని మహిళల దుర్మరణం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా వరినాట్లు వేసి అలసిసొలసి ముచ్చట్లు, నవ్వులతో ఇంటిదారి పడుతున్నవారంతా ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. క్షణాల్లో మాంసపు ముద్దలుగా చెల్లాచెదురయ్యారు. ఈ ఘోరరోడ్డు ప్రమాదం […]

Read More