Breaking News

KARTHI

కార్తీ చిదంబరానికి కరోనా

కార్తీ చిదంబరానికి కరోనా

చెన్నై: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా ప్రబలింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్​ చేశారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల కార్తీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా క్వారంటైన్​లో ఉండాలని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు కార్తీ చిదంబరం కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు.

Read More
ఖైదీకి అరుదైన గౌరవం

‘ఖైదీ’కి అంతర్జాతీయ గౌరవం

తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్​ఆర్​ ప్రభు, […]

Read More
ట్రైలర్ చూస్తే హిట్ ఖాయమే

ట్రైలర్ చూస్తే హిట్ ఖాయమే

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. విశాల్ తాజా చిత్రం ‘చక్ర’ ట్రైలర్ రిలీజైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తనే స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తూ నటించాడు. ఎంఎస్ ఆనందన్ దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్, ట్రైలర్ గ్లిమ్స్ ను రీసెంట్ గా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ ను నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో ఒకేసారి […]

Read More

క్రేజీ బ్రదర్స్ కొత్త ప్రయోగం

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ పై అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఈ మూవీ రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఇక బాలయ్య, రానా వంటి హీరోల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను హీరో సూర్య దక్కించుకున్నారట. తమ్ముడు కార్తీతో కలిసి ఆయన ఈ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక తాగుబోతు వ్యక్తికి ఒక పోలీస్ […]

Read More