Breaking News

JAWANS

అమరులకు నివాళి

సారథిన్యూస్, రామడుగు: భారత్​, చైనా సరిహద్దులో మృతిచెందిన అమరజవాన్లకు కాంగ్రెస్​ నాయకులు నివాళి అర్పించారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ‘అమరవీరులకు సలామ్​’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్​ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, బీసీ సెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్​, కాంగ్రెస్​ నాయకులు పంజల శ్రీనివాస్ గౌడ్, నీలం దేవకిషన్, బాపిరాజు, మన్నే సహృదయ్, మాణిక్యం, […]

Read More