Breaking News

JAIPALYADAV

అగ్రోసెంటర్​ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​

అగ్రోసెంటర్​ ప్రారంభం

సారథిన్యూస్​, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్​ గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అగ్రోసెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, టీఆర్​ఎస్​ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవి, రాజేందర్, ఉప సర్పంచ్ అజిజ్, ఎంపీటీసీలు అంబాజీ, సుధాకర్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ వైస్ విజయ్ గౌడ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ […]

Read More