Breaking News

JAGITYALA

కొప్పుల స్నేహలత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

కొప్పుల స్నేహలత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

సారథి ప్రతినిధి, జగిత్యాల: ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్ఫూర్తితో తాము కూడాజగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యెన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి పొన్నం లావణ్య తెలిపారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో పలువురికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, లావణ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు ఎల్ఎం […]

Read More
పల్లెప్రగతిలో భాగస్వాములుకండి

పల్లెప్రగతిలో భాగస్వాములుకండి

సారథి ప్రతినిధి, జగిత్యాల: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. శుక్రవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గ్రామ, మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, ఔషధం(హెర్బల్) మొక్కలను పెంచి వచ్చే హరితహారంలో నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామం పనులను పూర్తయ్యేలా […]

Read More
నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి

నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి

సారథి, బుగ్గారం(జగిత్యాల): జగిత్యాల జిల్లా నూతన మండల కేంద్రమైన బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీలో సుమారు రూ.30లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఆయన ఆరోపించారు. ఇదంతా అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవలం రూ.16,14,585కు మాత్రమే షోకాజ్ […]

Read More
దు:ఖంలో ఉండగా.. ఎమ్మెల్యే ఓదార్పు

దు:ఖంలో ఉండగా.. ఎమ్మెల్యే ఓదార్పు

సారథి, జగిత్యాల: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం బావాజీపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కె.రామకృష్ణ అనారోగ్యం చనిపోయారు. అలాగే వెల్దుర్తి గ్రామానికి కండ్లే గౌతమ్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. అలాగే జగిత్యాల రూరల్ మండల జాబితాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాంసాని సాయి తండ్రి రాజన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మాజీ ఎంపీటీసీ సుగుణ తండ్రి భారత దావీదు అనారోగ్యంతో మరణించగా వారి […]

Read More
పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం

పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీసులో అంగన్ టీచర్లు, ఆయాలకు వివిధ సంస్థలు వితరణగా అందజేసిన శానిటైజర్, ఫేస్ షీల్డ్, మాస్కులను కలెక్టర్ జి.రవి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై వాతావారణంలో సంభవించే మార్పుల కారణంగా ప్రజలు మలేరియా, డెంగీ వంటి అనారోగ్యాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై మురుగునీరు నిలువకుండా చూడాలని సూచించారు. అనారోగ్యాల బారినపడి అప్పులు తీసుకొచ్చి వైద్యం చేయించుకునే దుస్థితి కలగకుండా ఇంటి […]

Read More
యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

సారథి, జగిత్యాల: అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుండ మధు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్నాయని అన్నారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, ఎండీ నేహల్, బాస […]

Read More
ర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సారథి, జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా జగిత్యాల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ, డీఎఫ్ వో వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read More
వలస కార్మికులకు సరుకులు పంపిణీ

వలస కార్మికులకు సరుకులు పంపిణీ

సారథి, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి మ్యాంగో సెంటర్ లో కడార్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు గురువారం రూ.50వేల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారెడ్డి, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్, కుసరి అనిల్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, ఏఎంసీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

Read More