Breaking News

JAGANANNA VIDYAKANUKA

విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా

విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా

సారథి న్యూస్​, కర్నూలు: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్​సీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 23వ వార్డు ఇన్‌చార్జ్‌ సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ హైస్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజావిష్ణువర్ధన్‌ రెడ్డి, వైఎస్సార్​సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్‌ సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 43 లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లు విలువ […]

Read More