Breaking News

Intimidation of officials in the name of public associations

సంఘాల పేరుతో అధికారులను బెదిరించడం సబబు కాదు

సంఘాల పేరుతో అధికారులను బెదిరించడం సబబు కాదు

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిళ్ల దశరథం సామాజిక సారధి, బిజినేపల్లి: జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడిని కులం పేరుతో దూషించి, బూటు కాళ్లతో తన్నాడని ఎస్సై ఓబుల్ రెడ్డిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, ప్రజాసంఘాల నాయకులు పబ్బం గడుపుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిల్ల దశరథం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమేనని జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడు వ్యవహరించిన తీరుపై, మేము కూడా విచారణ చేశామని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే […]

Read More