ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిళ్ల దశరథం సామాజిక సారధి, బిజినేపల్లి: జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడిని కులం పేరుతో దూషించి, బూటు కాళ్లతో తన్నాడని ఎస్సై ఓబుల్ రెడ్డిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, ప్రజాసంఘాల నాయకులు పబ్బం గడుపుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిల్ల దశరథం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమేనని జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడు వ్యవహరించిన తీరుపై, మేము కూడా విచారణ చేశామని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే […]