Breaking News

ICC

14 రోజుల ఐసోలేషన్​ తప్పనిసరి

దుబాయ్​: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్​ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్​ ఐసోలేషన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్​ ఆఫీసర్​ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్​ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్​నెస్​ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్​ పర్యవేక్షణలో పదిమంది కలిసి […]

Read More

బౌలర్లకు రెండు నెలలు పట్టొచ్చు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముంబై: బౌలర్లు పూర్తి స్థాయిలో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే కనీసం రెండు నెలల ప్రాక్టీస్ అవసరమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. గాయాల బారినపడకుండా ఉండాలంటే ఇది కచ్చితంగా అవసరమని చెప్పింది. ‘లాక్​ డౌన్​ కారణంగా బౌలర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం రన్నింగ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పటికిప్పుడు టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే వాళ్లకు పెద్ద రిస్క్ ఉంటుంది. గాయాల బారినపడతారు. అందుకే ముందు చిన్నచిన్న కసరత్తులు మొదలుపెట్టి పూర్తిస్థాయి రన్నింగ్ […]

Read More

టీ20 వరల్డ్​కప్​ వాయిదా?

వచ్చే వారం ఐసీసీ అధికారిక ప్రకటన న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఇప్పటికే పలు టోర్నీల రద్దుతో అస్తవ్యస్తమైన క్రీడా ప్రపంచానికి ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్​ కూడా వైరస్​ ఖాతాలో పడేలా కనిపిస్తోంది. అక్టోబర్​, నవంబర్​లో జరగాల్సిన ఈ టోర్నీని వాయిదావేసే దిశగా ఐసీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే గవర్నింగ్​ బాడీ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈవెంట్​ను వాయిదా వేస్తే […]

Read More

ఐసీసీ చైర్మన్​ గా దాదా రావాలి

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ జొహన్నెస్​ బర్గ్​: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. ఐసీసీ చైర్మన్​గా బాధ్యతలు చేపడితే బాగుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఈనెలలో దిగిపోనున్న శశాంక్ మనోహర్ స్థానాన్ని దాదా భర్తీ చేయాలన్నాడు. ‘గంగూలీ అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడాడు. కాబట్టి క్రికెట్​ పై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇతర విషయాలను కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే దాదాలాంటి వ్యక్తి ఐసీసీ బాధ్యతలు తీసుకుంటే అందరికీ […]

Read More

బాల్స్​ను క్రిమిరహితం చేయాలి

మెల్​బోర్న్​: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉపయోగించే బంతులనూ క్రిమిరహితం చేయాలని క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు అలెక్స్ కౌంటారిస్ అన్నాడు. తద్వారా క్రికెటర్ల హెల్త్ రిస్క్ మరింత తగ్గుతుందన్నాడు. వైరస్ నాశనం కోసం వాడే మందులకు ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతానికి తాము వీటిపై పరీక్షలు జరుపుతున్నామని, ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుస్తుందన్నాడు. క్రికెట్ ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు తాను మార్గదర్శకాలను రూపొందిస్తున్నానని చెప్పాడు. ‘ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా చాలా […]

Read More
లాలాజలాన్ని వాడొద్దు

లాలాజలాన్ని వాడొద్దు

ఐసీసీ క్రికెట్ కమిటీ న్యూఢిల్లీ: బంతి మెరుపును పెంచేందుకు లాలాజలం (సెలైవా) వాడడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మనం అసాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. క్రికెట్​ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. వీటిని ఐసీసీ ముందు ఉంచుతాం. బంతి మెరుపు కోసం ఇక నుంచి లాలాజలాన్ని వాడొద్దు. అయితే […]

Read More
ఐపీఎల్​కు లైన్​ క్లియర్​

ఐపీఎల్​కు లైన్​ క్లియర్​

ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ మెల్‌ బోర్న్‌: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ర్టేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్​ కు మార్గం సుగమమైనట్లేనని ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆ సమయంలో అన్ని దేశాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి లీగ్​ను నిర్వహించేందుకు ఈజీగా ఉంటుందన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ […]

Read More
టీ20 వరల్డ్ కప్పై నీలినీడలు

టీ20 వరల్డ్ కప్ పై నీలినీడలు!

–కరోనా పరిస్థితులే కారణం–ట్రావెల్ రిస్ర్టిక్షన్స్ పై స్పష్టత రావాలి న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో కుదేలైన క్రికెట్ కు మరో ఎదురుదెబ్బ తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆస్ర్టేలియాలో అక్టోబర్, నవంబర్లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 30 వరకు ఆసీస్ లో ట్రావెట్ బ్యాన్ విధించారు. దీంతో విదేశీ ప్రయాణికులు ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తర్వాత […]

Read More