Breaking News

HYDREBAD

నిద్రమత్తే మృత్యువైంది

నిద్రమత్తే మృత్యువైంది

చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్​లైన్​పిల్లర్​ను ఢీకొని కారు ఐదారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం కారణమని తెలుస్తోంది. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద […]

Read More
మొజంజాహి మార్కెట్ ప్రారంభం

మొజంజాహి మార్కెట్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పాత మొజంజాహి మార్కెట్ ను కూల్చివేసి నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని మంత్రులు కె.తారకరామారావు, సబితాఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్​గౌడ్, డిప్యూటీ సీఎం మహబూద్​ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ మార్కెట్​ను 1933లో నిర్మించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే రాజాసింగ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.

Read More