Breaking News

GROUP

దీపికాను ఇరికించిన వాట్సాప్​గ్రూప్​

బాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్​, సారా అలీఖాన్​, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్​, నమ్రతా శిరోద్కర్​ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్​సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్​ ప్రీత్​సింగ్ ఎన్​సీబీ ( నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను శుక్రవారం ఎన్​సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్​సీబీకి […]

Read More