Breaking News

GODAVARIKHANI

సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్​ టౌన్ ఏఎస్సై శారద, జయహో మహిళా అధ్యక్షురాలు జక్కిని శ్రీలత, కానిస్టేబుల్  సుమలత, అంగన్​వాడీ టీచర్లు తిరుమల, సరస్వతి, ఆశా వర్కర్ రాధ పాల్గొన్నారు.

Read More
ప్రజలను కాపాడడమే ధ్యేయం

ప్రజలను కాపాడడమే ధ్యేయం

–రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్​, గోదావరిఖని: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడమే తమ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని శ్రీ లక్ష్మిఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  పాస్టర్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదల కళ్లల్లో ఆనందం నింపాలన్నదే ఫౌండేషన్​ కర్తవ్యమన్నారు. ప్రతి ఒక్కరూ లాక్​ డౌన్​ ను అమలు చేయాలని […]

Read More

పేదలకు ఎమ్మార్పీఎస్ సాయం

సారథి న్యూస్, గోధావరిఖని: లాక్​ డౌన్​ సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వంద మంది కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) నాయకులు నిత్యావసర సరుకులను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాదిగ, పల్లె బాబు మాదిగ, జిల్లా నాయకులు కన్నూరి ధర్మేందర్ మాదిగ,  అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్లు మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More