Breaking News

GANDHI

జిల్లాలకు విస్తరిస్తున్న కరోనా

సారథిన్యూస్​, సిద్దిపేట/ఖమ్మం: హైదరాబాద్​కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ అని తేలింది. ప్రస్తుతం అందులో ఒకరు పరారీలో ఉన్నాడు. మరొకరు హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. వారిద్దరూ హైదరాబాద్​లోని ఓ మార్కెట్లో పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తహసీల్దార్​ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్ర రెడ్డి, […]

Read More
రేపు ‘గాంధీ’పై పూలవర్షం

‘గాంధీ’పై పూలవర్షం

ఎయిర్​ ఫోర్స్​, పూలవర్షం –    వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు, వైరస్ బారినపడిన రోగులకు నిరంతరం సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి ఎప్పటికీ మరువలేనిది. ఈ నేపథ్యంలో హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు హెలికాప్టర్ల ద్వారా గాంధీ ఆస్పత్రిపై ఆదివారం (ఏప్రిల్​ 3న) ఉదయం 9.30 గంటలకు పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో పాలుపంచుకున్న ఈ విషయంపై త్రివిధ దళాధిపతులు […]

Read More