Breaking News

DESK JOURNALIST

అనారోగ్యంతో జర్నలిస్టు​ మృతి

సారథి న్యూస్​, కర్నూలు: వివిధ పత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేసిన అక్కలదేవి రాజా(30) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన రాజా.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేశారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో ఇక్కడి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రాజా తమ […]

Read More