Breaking News

COROANA

కేరళ మంత్రికి యూఎన్​వో పిలుపు

తిరువనంతపురం​: కేరళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్​ను ఐక్యరాజ్య సమితి వక్తగా ఆహ్వానించింది. కోవిడ్​–19ను సమర్థవంతంగా ప్రతిఘటించినందుకు యూఎన్​వో(యునైటెడ్​ నేషన్స్​ఆర్గనైజెషన్​) నిర్వహించే ప్రజాసేవా దినోత్సవంలో ఆమె ప్రసంగించనున్నారు. కరోనాపై యుద్ధంలో సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలను ప్రపంచదేశాలకు మంత్రి వివరించనున్నారు.

Read More