Breaking News

CONGRESS

స్కూళ్లను తెరిచి.. పిల్లలకు వ్యాక్సిన్​ఇవ్వాలి

స్కూళ్లను తెరిచి.. పిల్లలకు వ్యాక్సిన్ ​ఇవ్వాలి

సారథి, చొప్పదండి: రాష్ట్రంలో స్కూళ్లను వెంటనే తెరవాలని, పిల్లలందరికీ తక్షణమే వ్యాక్సిన్​ఇచ్చి వారి భవిష్యత్ దృష్ట్యా ఆన్​లైన్ ​క్లాసులకు స్వస్తి పలకాలని, స్కూళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకొని విద్యాబోధన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తు విజయ్ కుమార్ కోరారు. గురువారం ఆయన చొప్పదండి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఏడాదికిపైగా బోధనకు దూరంగా ఉండటం ద్వారా విద్యార్థులు చదువులో వెనుకబడటంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని అన్నారు. […]

Read More
కాంగ్రెస్​నాయకుల అరెస్ట్​

కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​

సారథి, ఉండవెల్లి/అయిజ(మానవపాడు): దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన పెగసిస్ స్ర్రైవేర్ ​ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాజ్ భవన్ ముందు ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగల్ విండో చైర్మన్ గజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్ట్​లతో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలను […]

Read More
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

సారథి, రామడుగు: పెగసెస్ స్ర్పైవేర్ ​యాప్ తో కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడికి తరలివెళ్తున్న రామడుగు మండల కాంగ్రెస్ నాయకులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బొమ్మరవేని తిరుపతి, జిల్లా కాంగ్రెస్ […]

Read More
కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

సారథి, చొప్పదండి: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిన చొప్పదండి కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నినాదాలు చేసారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్లలో పెరిగిన పెట్రోడీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.36 లక్షల కోట్ల […]

Read More
కాంగ్రెస్​నేతల అరెస్ట్​సరికాదు

కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​ సరికాదు

సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్​ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్​మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ​చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. […]

Read More
భూకబ్జాల చరిత్ర మీదే

భూకబ్జాల చరిత్ర మీదే

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని […]

Read More
రేవంత్​ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలిన లీడర్లు

సారథి, పెద్దశంకరంపేట/గొల్లపల్లి/రామడుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమానికి తరలిన వారిలో రాయిని మధు, జనార్ధన్, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, సాయిరెడ్డి, రఘుపతిరెడ్డి, రాంచందర్, […]

Read More
ప్రభుత్వ భూములను కాపాడండి

ప్రభుత్వ భూములను కాపాడండి

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ చరణ్ సింగ్ కు శుక్రవారం ​వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తిరుమలాపూర్ లో సర్వే నంబర్ 1, 256లో భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. వాటిని అక్రమ లేఅవుట్లుగా మార్చి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాయని […]

Read More