కరోనా మృతుడికి అంత్యక్రియలు పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకే.. సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్తో ప్రపంచమే యుద్ధం చేస్తోంది. వ్యాధి వచ్చిందంటే చాలు ఇరుగు పొరుగు వారే కాదు.. కుటుంబసభ్యులే దగ్గరకు పరిస్థితి వచ్చింది. కానీ బాధిత కుటుంబంలో ధైర్యం నింపేందుకు ఓ ఎమ్మెల్యే గొప్ప సాహసమే చేశారు. పీపీఈ కిట్లు కట్టుకుని మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన ఎవరో కాదు.. కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్. నగరంలో […]
సారథి న్యూస్, కర్నూలు: పోరాటం.. ఆందోళన.. ఉద్యమానికి తోడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కు సంకల్పంతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారని ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ పునరుద్ఘాటించారు. న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, పరిపాన కేంద్రంగా విశాఖపట్నంను ప్రకటించినందుకు శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో పటాకులు కాల్చారు. కళాకారులు డప్పు దరువులు, కోలాటం […]
సారథి న్యూస్, కర్నూలు: మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడం సంతోషకరమని, సీమ ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరిందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ సీఆర్డీఏ 2014 బిల్లును రద్దుచేస్తూ.. మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఎమ్మెల్యేు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ఖాన్ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందజేయాలని నిర్ణయించింది. ఆరు వస్తువులను కిట్టు రూపంలో ఇవ్వనుంది. అందులో ఏయే వస్తువులు ఉంటాయనన్న ఆసక్తి ఇటు విద్యార్థులు, అటు వారి పేరెంట్స్కు ఉంది. వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి ఎంఆర్సీలకు అందజేయనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లు కూడా పిలిచారు. ఆయా సంస్థలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వస్తువులను పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. […]
వైఎస్ జగన్ పాలనకు నేటితో ఏడాది పూర్తి అన్ని సామాజికవర్గాలకు బాసటగా సర్కారు విద్య, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యరంగాలకు పెద్దపీట దేశానికే ఆదర్శంగా ‘దిశ’ చట్టం రూపకల్పన టెండర్ల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సారథి న్యూస్, అనంతపురం: ‘జగన్ అనే నేను..’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి మే 30 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెన్నో సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టాలెక్కించారు. వినూత్న పథకాలతో కొత్త ఒరవడితో […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘మన పాలన.. మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం ఉందని, పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చూస్తామని, ఎవరూ […]