Breaking News

CARPORATION

ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలుచోట్ల మున్సిపల్​అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 5వ శానిటరీ డివిజన్ పరిధిలోని బుధవారంపేట సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ, స్పైసి హోమ్స్ హోటల్స్ ను పరిశీలించారు. కుళ్లిపోయిన మాంసపు వంటకాలను తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించిన శానిటరీ విభాగం అధికారులు దుకాణదారులకు రూ.11వేలు ఫైన్​వేశారు. 13వ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్ లోని […]

Read More
పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ సంబంధిత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్​లిస్టులో పెట్టాలని సూచించారు. అనుమతి పొందిన నిర్మాణ పనుల కోసం సిద్ధంచేసిన ప్రతిపాదనలను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈనెల 20న జరిగే సచివాలయ ఉద్యోగ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ 2 రమణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, […]

Read More

వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా

సారథి న్యూస్, కర్నూలు: ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి ద్వారా వీధి వ్యాపారులకు రూ.10వేల రుణసాయాన్ని అందించేందుకు ప్లాన్​ చేయాలని కర్నూలు మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు, వీధి వ్యాపారుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన చిరువ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి చేయుతనివ్వడానికి రుణాల మంజూరుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. తీసుకున్న రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా […]

Read More