Breaking News

CARONA

10వేల మార్క్​ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 891 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్​జిల్లా నుంచి 55 అత్యధికంగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహమ్మారి బారిన పడి ఐదుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 225కి చేరందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. […]

Read More

ఢిల్లీలో కరోనా రెస్పాన్స్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ను అధికారులు రివైజ్‌ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ […]

Read More

కట్కూర్​లో భయం, భయం

సారథిన్యూస్​, సిరిసిల్ల: ఇటీవల మరణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాస్బె కట్కూర్​ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కట్కూర్​కు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ దగ్గు, తుమ్ములతో సోమవారం మృతిచెందింది. అదేరోజు ఆమెకు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు రాకముందే మహిళకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా లక్ష్మమ్మకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు సమాచారం. దీంతో అంత్యక్రియల్లో పాల్గన్నవారందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్​కు […]

Read More

గోల్డ్​ రేటు జిగేల్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: గోల్డ్​రేటు పైపైకి పెరుగుతోంది.. సామాన్యులకు అందుకుండా దూసుకెళ్తోంది.. బుధవారం 10 గ్రాముల ధర రూ.48,420 వద్ద కొత్త గరిష్ట ధరను నమోదు చేసింది. 22 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు రూ.46,800 కాగా, 24 క్యారెట్ల రిటైల్ ధర రూ.48వేలు పలుకుతోంది. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గి కిలో ధర రూ.48,716 వద్ద ఆగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతుండడంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని ఊహాగానాల […]

Read More

కొరియోగ్రాఫర్​ సరోజ్​ఖాన్​ కు అస్వస్థత

ముంబై: బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ అస్వస్థతకు లోనయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేరిపంచారు. దవాఖాన సిబ్బంది ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్​ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడురోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. బాలీవుడ్​లో సరోజ్​ఖాన్​కు ఎంతో క్రేజ్​ ఉంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్​ వంటి హీరోయిన్లకు ఆమెకు డాన్స్​ కంపోజ్​ చేశారు. దేవదాస్ సినిమాలోని […]

Read More

కరోనా.. ఆపతరమా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో అయితే దాని దూకుడును అడ్డుకోవడం ఎవరి తరమూ కావడం లేదు. నెల రోజుల క్రితం వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ, ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు 800 మందికి పైగా కరోనా బారినపడుతున్నారు. ఒక్కసారిగా కేసులు పెరగడానికి కారణం ఏమిటా అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. అయితే, కరోనా విజృంభణ అప్పుడు కూడా బాగానే ఉందని, అయితే, పరీక్షలు తక్కువగా చేయడం వల్ల […]

Read More

కరోనా మరింత ఉధృతం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. యాక్టివ్ కేసులు 5,109 ఉన్నాయి. వ్యాధిబారినపడి 4,224 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 220కు చేరింది. కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 64, మేడ్చల్​ జిల్లా నుంచి 112, వరంగల్​ రూరల్​ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read More

దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురికి కరోనా

జోహన్స్​బర్గ్​: దక్షిణాఫ్రికా క్రికెట్​ టీమ్​కు కరోనా భయం పట్టుకున్నది. తాము నిర్వహించిన మాస్ట్ పరీక్షల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడందో బోర్డు ఆందోళనలో పడింది. నాన్ కాంటాక్ట్ క్రీడలను మొదలుపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. బోర్డు తమ ఆటగాళ్లను ఒక చోటికి చేర్చింది. కొంత మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, ఫ్రాంచైజీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 100 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడినట్టు తెలిసింది. అయితే ఈ ఏడు మందిలో […]

Read More