అధికారుల్లో కరోనా భయం సగం మందే విధులకు హాజరు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. సీఎం ఉండే ప్రగతిభవన్తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే సెక్రటేరియట్, తాజాగా గవర్నర్ నివాస భవనం అయిన రాజ్భవన్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించింది. దీంతో చాలా మంది ప్రభుత్వ అధికారులు హోం క్వారంటైన్లో […]
మాస్కో: కరోనా టీకాపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తామంటే, తాము వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రపంచంలోని పలుదేశాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రకటనలు గుప్పించాయి. కాగా తాజాగా రష్యా ఓ అడుగు ముందుకేసి.. తాము క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తిచేశామని.. అతి త్వరలోనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. రష్యాకు చెందిన సెచెనోవ్ మెడికల్ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్కు విజయవంతంగా ట్రయల్స్ పూర్తయ్యాయని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ […]
న్యూఢిల్లీ: తాను క్షేమంగా ఉన్నానని బాలీవుడ్ నటి హేమమాలిని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందని, వెంటిలేటర్పై చికిత్సపొందుతున్నానని సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు చూసి చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలే. దయచేసి నా ఆరోగ్యం విషయంపై వదంతులు పుట్టించకండి. నాకు ఏమైనా ఇబ్బంది కలిగితే స్వయంగా నేనే చెప్తా. నా శ్రేయోభిలాషులు, […]
ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్ నటుల్లో ప్రస్తుతం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, వరంగల్ […]
ముంబై: కరోనా మహమ్మారి బాలీవుడ్ సినీప్రముఖులను వణికిస్తున్నది. ఇప్పటికే బిగ్బీ అమితాబ్బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణనటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అనుపమ్ తల్లికి, అతడి సోదరుడికి మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయన్ని స్వయంగా అనుపమ్ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు’ […]
ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్ మూత్రపిండాల నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్లో బిగ్బీకి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. […]
ముంబై: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ అగ్రనటుడు, బిగ్బీ అమితాబ్కు, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే అమితాబచ్చన్ ఓ టీవీషోకు సంబంధించిన ఆడిషన్ నిర్వహిస్తున్నప్పుడు అతడికి కరోనా సోకిఉంటుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకొనే అమితాబచ్చన్కు కరోనా ఎలా సోకిందనని ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎక్కడికెళ్లినా మాస్క్, చేతులకు గ్లౌజ్ ధరించేవారు. శానిటైజర్ బాటిల్ కూడా వెంట […]