న్యూఢిల్లీ: బీజేపీ లీడర్ కపిల్ శర్మ మద్దతుదారులు యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ఆందోళన జరుగుతున్న ప్లేస్లో స్టేజ్కు నిప్పుపెట్టారని రూమర్ స్ర్పెడ్ అవడంతో ఢిల్లీలో గొడవలు చేలరేగాయని పోలీసులు అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన యాంటీ సీఏఏ, ఎన్నార్సీ గొడవల్లో ఓ కానిస్టేబుల్ చనిపోయిన ఘటనపై పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చార్జ్షీట్ తయారు చేసినట్లు పోలీసులు చెప్పారు. ‘చాంద్బాగ్లో కపిల్మిశ్రా మద్దతుదారులు నిప్పుపెట్టారని చెప్పడంతో […]