Breaking News

BJP

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం కరోనా, లాక్​ డౌన్​ నేపథ్యంలో పేదలకు బీజేపీ నాయకులు గురువారం గోదావరిఖనిలోని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగ ర్​లో 250 మంది కూలీలకు అన్నదానం చేశారు. బీజేపీ నాయకులు సోమారపు అరుణ్​ కుమార్​, మాజీ కార్పొరేటర్​, బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాతంగి రేణుక, శంకర్ పాసంరాజు, సంజీవ్ లక్ష్మీనారాయణ, బిలాల్ పాల్గొన్నారు.  

Read More
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రామడుగు, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్, గుండి, గోపాలరావు పేట్, తిర్మలాపూర్, శ్రీరాములపల్లిలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ […]

Read More
కార్మికులకు అండగా ఉంటాం

కార్మికులకు అండగా ఉంటాం

సారథి న్యూస్ ,దుబ్బాక: దుబ్బాక పట్టణంలో గురువారం చేనేత కార్మికుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలేష్ గౌడ్, రాజిరెడ్డి, రోశయ్య, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్ గౌడ్, భాను పాల్గొన్నారు.

Read More