Breaking News

BIHAR

కూలీల మృతిపై దర్యాపు

– బాధిత కుటుంబాలను ఆదుకుంటాం– మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ రూరల్​ జిల్లా గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన 9మంది మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆమె 9 మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ […]

Read More