Breaking News

BHARATH CAPTAIN

ఆస్వాదిస్తున్నా.. ఇంకా ఆడతా

న్యూఢిల్లీ: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం పుట్​బాల్​లో కొనసాగుతానని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ఇప్పట్లో ఆటకు దూరమయ్యే ఆలోచన లేదని, మరో నాలుగేళ్లు కచ్చితంగా ఆడతాననే నమ్మకం ఉందన్నాడు. ‘ఈ తరానికి అవసరమైన ఫిట్​నెస్​తో ఉన్నా. ఆటపై ఆసక్తి పోలేదు. వీడ్కోలు పలకాలనే ఆలోచన కూడా లేదు. ఎవరైనా మెరుగైన ఆటగాడు వచ్చి నా గేమ్​ను శాసిస్తే అప్పుడు ఆలోచిస్తా. అంతవరకు ఫుట్​బాల్​ ఆడడమే నాపని. 15 ఏళ్లు దేశానికి ప్రాతినిథ్యం వహించడం నేను చేసుకున్న […]

Read More