Breaking News

APEX COUNCIL MEETING

ముగిసిన అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​

ముగిసిన అపెక్స్​ కౌన్సిల్ ​మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం ముగిసింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియోలింక్ ద్వారా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ కీలక భేటీ రెండు […]

Read More