Breaking News

AP

సర్కారు స్కూళ్లలో అన్ని హంగులు

శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రానైట్ ఫ్లోరింగ్ తో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపొందించడం కోసమే సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి నాడు.. నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన హంగులు సమకూర్చనున్నామని తెలిపారు. నీటి సరఫరా, టాయిలెట్ల […]

Read More
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ

సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఉత్తర్వులు జారీచేశారు. ఎవరు.. ఎక్కడికి..? బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె.ప్రవీణ్ కుమార్ రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్ ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు మత్స్యశాఖ కమిషనర్‌గా […]

Read More

ఏపీలో మద్యం తయారీకి గ్రీన్ సిగ్నల్

సారథి న్యూస్, అనంతపురం: ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ అనుమతితో ఏప్రిల్​ 3 నుంచి 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మద్యం తయారీ కంపెనీలు పూర్తిగా శానిటైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు నిర్దేశించింది. అలాగే కంపెనీలో కార్మికులు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు వేర్వేరుగా […]

Read More

ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్​, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,525కు  చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 33 మరణాలు నమోదైనట్లు హెల్త్​ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా నుంచి కోలుకుని 441 మంది డిశ్చార్జ్​ కాగా, 1,051 మంది కరోనా వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కర్నూలులో కొత్తగా 25, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో ఆరు, […]

Read More

పింఛన్లు పంపిణీ

సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్సార్​ పింఛన్​ కానుక కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.87.38 కోట్లు పంపిణీ చేశామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఏ.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 3,65,334 మందికి రూ.87.38 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.

Read More

పుట్టపర్తిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, పుట్టపర్తి: అనంతరపురం జిల్లా పుట్టపర్తి పట్టణం ఒక్కసారిగా కరోనాతో కలవరపడింది. ప్రశాంతి నిలయం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ పోలీస్​ కానిస్టేబుల్​ కు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ తేలడంతో గురువారం ఆయనను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. గోపురం గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు దాదాపు వెయ్యి ఇండ్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలకు అసౌకర్యాలు […]

Read More
సంయుక్త పోరుతో కరోనా కట్టడి

సంయుక్త పోరుతో కరోనా కట్టడి

సారథి న్యూస్, విజయనగరం: కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలు, అధికారులు, పాలకుల సంయుక్త పోరాటంతో జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ లోని ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా రాకుండా ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నామని, భవిష్యత్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు. జూలై 8న పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి […]

Read More
ఇళ్లు దాటి రావద్దు

ఇళ్లు దాటి రావద్దు

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కంటైన్ మెంట్ జోన్ లో లాక్ డౌన్ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. సోమవారం పాతపట్నంలో పర్యటించిన ఆయన స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే గృహనిర్బంధంలోనే ఉండాలన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి టీవీఎస్ జీ కుమార్, తహసీల్దార్లు పి.రమేష్ బాబు, సురేష్, కాళీప్రసాద్ […]

Read More