Breaking News

ANIMALS DISEASES

మాయదారి రోగం.. పశువులన్నీ ఆగం

మాయదారి రోగం.. పశువులన్నీ ఆగం

శరీరంపై గడ్డలతో ఎద్దులు, ఆవులు విలవిల ముదిరితే అవి చిట్లిపోయి.. తీవ్ర అవస్థలు మానవపాడు మండలంలో నాలుగు ఎద్దులు మృతి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎవరి టెన్షన్​లో వాళ్లున్నారు. సరిగ్గా ఈ టైంలోనే పశువులను వింత రోగం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీరంపై అనుకోకుండా వచ్చిన కురుపులు, గడ్డలుగా మారి.. మూగజీవాలకు నిద్రలేకుండా చేస్తోంది. అవి చిట్లిపోయి శరీరమంతా కుళ్లిపోయేలా చేస్తోంది. కాడెద్దులు, ఆవులు కళ్లముందే చనిపోతుండడంతో రైతన్నలు […]

Read More