Breaking News

TELANGANA

ఇక ఫుల్లు వానలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నెల 1న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. 10 రోజుల తర్వాత గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు […]

Read More

కొత్తగా 191 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 4,111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 156 మంది కరోనా పీడితులు చనిపోయారు. చికిత్స అనంతరం 1,817 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2138కి చేరింది. అయితే మేడ్చల్​ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్​ నగర్​ 4, జగిత్యాలలో 3, మెదక్​ 3, నాగర్​ కర్నూల్​ 2, కరీంనగర్​ 2 […]

Read More

క్రాప్​లోన్​ లిమిట్​ పెరిగింది

సారథి న్యూస్, రామాయంపేట: రైతులకు గుడ్​ న్యూస్​..పంట రుణాల పరిమితిని పెంచేశారు.. ఇప్పటివరకు వరి పంటపై రూ.30వేల వరకు ఉన్న క్రాప్ లోన్ లిమిట్ ను కనిష్టంగా రూ.35వేల నుంచి గరిష్టంగా రూ.38వేలకు పెంచారు. ఇతరత్రా పంటలకు కూడా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు పెంచి ఇచ్చేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. బ్యాంకులు రైతులకు లోన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. 2020-2021 ఏడాదికి బడ్జెట్ ప్రణాళికలో పంటలకు స్కేల్ […]

Read More

పోటీ పరీక్షల తేదీలు ఇవే..

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు పోటీపరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫీజు, దరఖాస్తు తేదీ తదితర వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే కొన్నింటికి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారుకాలేదు.AP POLYCET:అప్లై కి ఆఖరు తేది:15-06-2020ఫీజు:400పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.APRJC:అప్లై కి ఆఖరు తేది:30-05-2020ఫీజు:250పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.AP EAMCET:అప్లై కి ఆఖరు తేది:15-06-2020ఫీజు:500పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.TS EAMCET:అప్లై కి ఆఖరు తేది:10-06-2020ఫీజు:OC/BC-800SC/ST/PH-400పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.AP […]

Read More

కొత్తగా 92 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో సోమవారం కొత్త 92 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారి బారినపడి చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 3,745కు చేరింది. చనిపోయిన సంఖ్య 144 కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 1866 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. తాజాగా, 393 మంది కరోనా పాజిటివ్​ పేషెంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి క్వారంటైన్​కు తరలించినట్లు సూపరింటెండెంట్​ రాజారావు తెలిపారు. వీరిలో 310 మందిని హోం క్వారంటైన్​, మిగతా 83 […]

Read More

కొత్తగా 206 కరోనా పాజిటివ్‌ కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. శనివారం కొత్తగా 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3048కు చేరింది. కొత్తగా వచ్చిన కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3496కు చేరింది. కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 152 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన […]

Read More

తెలంగాణ ఫలాలు అందుతున్నాయ్​

సారథి న్యూస్​, హుస్నాబాద్​: తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని వివరించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరిస్తూ.. కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళులు అర్పించారు. సమీకృత కలెక్టరేట్​ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న […]

Read More

సీఎంకు తెలంగాణ యాపిల్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలోనే తొలిసారిగా ఆపిల్ పండ్లు పండించిన కొమురంభీం జిల్లా రైతు కెంద్రె బాలాజీ తొలికాతను మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కతో పాటు పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం ఆపిల్ పంటను సాగుచేశాడు. సాగులో ఉద్యానవన […]

Read More