Breaking News

హోంశాఖ మంత్రి

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

సారథి న్యూస్, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్​అలీ అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల కోసం అధిక నిధులు మంజూరు చేసిందని చెప్పారు. గురువారం యూసుఫ్ గూడ మొదటి బెటాలియన్ లో జరిగిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ […]

Read More