Breaking News

స్వయం సహాయక సంఘాలు

డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు చెక్కు అందజేస్తున్న మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ సారథి, న్యూస్, మహబూబ్​ నగర్​: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసమే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని లోన్లు ఇస్తోందని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఎగ్జిబిషన్​ ను శుక్రవారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మహబూబ్​ నగర్ లో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ […]

Read More