Breaking News

సీతారాముల కల్యాణం

వైభవంగా రాములోరి కల్యాణం

వైభవంగా రాములోరి కల్యాణం

సారథి, మానవపాడు/రామడుగు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం, పుల్లూరు గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరిగాయి. కరోనా చీకట్లు తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా రైతులకు సకాలంలో వర్షాలు పడుతూ అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు అభివృద్ధి చెంది నిండునూరేళ్లు అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని పుల్లూరు గ్రామ ప్రజలు పూజించారు. – కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సీతారాముల కల్యాణానికి భద్రాచలం […]

Read More
సీతారాముల కల్యాణం.. రమణీయం

సీతారాముల కల్యాణం.. రమణీయం

సారథి, హైదరాబాద్: సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట షిర్డీసాయినగర్ కాలనీలోని సీతారామాలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు హాజరై దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సీతారామాలయ కమిటీ అధ్యక్షుడు తిరుమల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్లస్వామి, కోశాధికారి కె.వెంకట్రావు, షిర్డీసాయినగర్ కాలనీ అధ్యక్షుడు కేకే ఎల్ల గౌడ్​, […]

Read More