Breaking News

సీఈవో మనూసావ్నే

టీ20 ప్రపంచకప్​పై తేలుస్తాం

న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూసినట్లుగా టీ20 ప్రపంచకప్​పై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. వేచి చూసే ధోరణీలోనే మరోసారి ముందుకెళ్లింది. టోర్నీ భవిష్యత్​ ను వచ్చే నెలలో తెలుస్తామని బోర్డు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సభ్యులకు సూచించింది. ‘కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సభ్య దేశాల […]

Read More