Breaking News

సమన్వయ సమితి

నియంత్రత సాగు లాభసాటి

నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఈ.శ్రీధర్​ సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: తెలంగాణ సోనా రకం సాగుచేయాలని, మార్కెట్​లో డిమాండ్​ ఉన్న పంటలను వేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ. శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నియంత్రిత పంటల సాగు.. పంటమార్పడి విధానంపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్​ అధికారులపైనే ఉందని సూచించారు. శనివారం స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష […]

Read More